Exclusive

Publication

Byline

నష్టాల్లో వొడాఫోన్ ఐడియా.. క్యూ1లో రూ.6608 కోట్ల లాస్.. ఏడాదిలో 60 శాతానికిపైగా షేరు పతనం

భారతదేశం, ఆగస్టు 15 -- అప్పుల ఊబిలో కూరుకుపోయిన టెలికాం కంపెనీ వొడాఫోన్ ఐడియా నికర నష్టం ఈ ఆర్థిక సంవత్సరం జూన్ త్రైమాసికంలో రూ.6,608 కోట్లకు చేరింది. ఆర్థిక వ్యయాలు పెరగడంతో కంపెనీ ఈ నష్టాలు పెరిగినట... Read More


సింధూ జలాలపై చర్చల్లేవ్.. అణుబాంబు బెదిరింపులకు భారత్‌ భయపడదు : ఎర్రకోట నుంచి ప్రధాని మోదీ

భారతదేశం, ఆగస్టు 15 -- 79వ స్వాతంత్య్ర దినోత్సవం వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఎర్రకోటపై వరుసగా 12వసారి జాతీయజెండా ఎగరవేశారు. అనంతరం జాతినుద్దేశించి మోదీ ప్రసగించారు. ఈ సందర్భంగా ఆ... Read More


మీకు పీఎఫ్ అకౌంట్ ఉందా? ఈపీఎఫ్ఓ తీసుకొచ్చిన ఈ కొత్త రూల్ తెలుసా?

భారతదేశం, ఆగస్టు 15 -- ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ తన నియమాలలో పెద్ద మార్పు చేసింది. ఇది ఉద్యోగులకు చాలా ముఖ్యమైనది. మీకు పీఎఫ్ ఖాతా ఉంటే.. ఈ సమాచారం మీకు చాలా అవసరమైనది. ఇప్పటి నుండి మీరు... Read More


వాళ్లిద్దరి మీటింగ్‌ సరిగా జరగకపోతే.. భారత్‌పై సుంకాలు మరింత పెరుగుతాయి : అమెరికా ట్రెజరీ సెక్రటరీ

భారతదేశం, ఆగస్టు 15 -- అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భేటీలో పరిస్థితులు అనుకూలించకపోతే భారత్‌పై సుంకాలు పెరుగుతాయని అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బిస్సెంట్ హ... Read More


యూపీఐ వినియోగదారులకు అలర్ట్.. అక్టోబర్ 1 నుంచి ఈ ఫీచర్ అందుబాటులో ఉండదు

భారతదేశం, ఆగస్టు 15 -- యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) భారతదేశ డిజిటల్ చెల్లింపు వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రతిరోజూ కోట్లాది యూపీఐ ట్రాన్సాక్షన్స్ అవ... Read More


భారత్ వేగంగా అభివృద్ధి చెందుతోంది.. మన సామర్థ్యాన్ని ఆపరేషన్ సిందూర్ చూపించింది : రాష్ట్రపతి

భారతదేశం, ఆగస్టు 15 -- 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాజ్యాంగం, ప్రజాస్వామ్యం మనకు అత్యంత ముఖ్యమైనవని అన్నారు... Read More


రూ.9999కే అత్యంత సన్నని, తేలికైన టెక్నో స్పార్క్ గో 5జీ ఫోన్.. 6000ఎంఏహెచ్ బ్యాటరీ, 50 ఎంపీ కెమెరా

భారతదేశం, ఆగస్టు 15 -- ప్రముఖ మొబైల్ బ్రాండ్ టెక్నో తన కొత్త స్మార్ట్‌ఫోన్ TECNO SPARK GO 5జీని భారత్‌లో విడుదలైంది. 6000mAh బ్యాటరీని కలిగి ఉన్న.. ఈ స్మార్ట్‌ఫోన్ భారతదేశంలో అత్యంత సన్నని, తేలికైన 5జ... Read More


682 కి.మీ రేంజ్ ఇచ్చే మహీంద్రా బీఈ 6 బ్యాట్‌మ్యాన్ ఎడిషన్ లాంచ్.. కేవలం 300 యూనిట్లు మాత్రమే!

భారతదేశం, ఆగస్టు 15 -- వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ గ్లోబల్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్‌తో మహీంద్రా కొత్త బీఈ6 బ్యాట్‌మ్యాన్ ఎడిషన్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని విడుదల చేశారు. ఈ కారు ఇతర డార్క్ ఎడిషన్‌ల కంటే భిన్నంగ... Read More


టాప్ అప్ హోమ్ లోన్ అంటే ఏంటి? ఎలా దరఖాస్తు చేయాలి?

భారతదేశం, ఆగస్టు 12 -- టాప్ అప్ లోన్ అంటే మీ ప్రస్తుత రుణంపై ఇచ్చే అదనపు రుణం. అంటే ఉన్న రుణం అలాగే కంటిన్యూ అవుతుంది.. మీద నుంచి అదనంగా లోన్ తీసుకోవచ్చు. ఈ రుణాన్ని బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలు ఇప్ప... Read More


అన్ని శాఖల ఉద్యోగులకు సెలవులు రద్దు.. తెలంగాణలో భారీ వర్షాలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష!

భారతదేశం, ఆగస్టు 12 -- ఎంతటి భారీ వానలు వచ్చినా.. ప్రాణ నష్టం జరగకుండా చూడాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. రానున్న 72 గంట‌ల్లో తెలంగాణవ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు ప‌డ... Read More